Friday, April 19, 2024

Breaking | ధోనీ సిక్స్​కు అంతా ఖుషీ.. చెన్నై 178/7

ఐపీఎల్​ తొలి మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ అదరగొట్టింది. ఏడు వికెట్ల నష్టానికి భారీ స్కోరు చేసి గుజరాత్​ ముందు పెద్ద టార్గెట్​ పెట్టింది. అయితే.. సిక్స్​ కొట్టి అభిమానులకు ఖుషీ చేశాడు కెప్టెన్​ ధోనీ. ఇక రుతురాజ్​ (92) వీరోచిత ఇన్సింగ్స్​ ఆడడంతో చెన్నై భారీ స్కోరు చేయగలిగింది. కాగా, మిగతా బ్యాట్స్​మన్​ అంతగా రాణించలేకపోయారు. 179 పరుగుల లక్ష్యంతో గుజరాత్​ బరిలోకి దిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement