Wednesday, April 24, 2024

Breaking: టఫ్​ ఫైట్​లో ఇండియా విన్​.. దంచికొట్టిన సూర్యకుమార్​, కోహ్లీ

ఉప్ప‌ల్‌లో జ‌రుగుతున్న టీ20 మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. కెప్టెన్​ రోహిత్ (17)​, వైస్​కెప్టెన్​ రాహుల్ (1)​ విఫలమైనా.. సూర్యకుమార్ (69)​, కోహ్లీ (63) ఆదుకున్నారు. స్ట్రైక్​ రొటేట్​ చేస్తూ ఇద్దరూ దంచికొట్టారు.  చివర్లో హార్దిక్​ పాండ్యా కూడా మెరుపులు మెరిపించాడు. ఎట్టకేలకు భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని ముద్దాడింది. మాస్టర్​కార్డ్​ టీ 20 సిరీస్ కప్పుని కైవసం చేసుకుంది.​

Advertisement

తాజా వార్తలు

Advertisement