Saturday, March 23, 2024

Hockey | భారత హాకీ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ ప్రీత్‌.. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పాల్గొనే జ‌ట్టు ఇదే..

వచ్చే నెల 13 నుంచి 29 వరకు జరిగే పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు భారత స్టార్‌ డిఫెండర్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా.. అమిత్‌ రోహిదాస్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. పూల్‌ ‘డి’లో ఇంగ్లండ్‌, వేల్స్‌, స్పెయిన్‌లతో కలిసి భారత జట్టు ఉంది.

భారత హాకీ జట్టు
శ్రీజేశ్‌, కృషన్‌ పాఠక్‌ (గోల్‌ కీపర్లు), హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ , అమిత్‌ రోహిదాస్‌, జర్మన్‌ ప్రీత్‌ సింగ్‌, సురేందర్‌, వరుణ్‌, నీలం సంజీప్‌ జెస్‌, మన్‌ ప్రీత్‌ సింగ్‌, హార్థిక్‌ సింగ్‌, నీల కంఠ శర్మ, షంషేర్‌ సింగ్‌, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌, ఆకాశ దీప్‌ సింగ్‌, మన్‌దదీప్‌ సింగ్‌, లలిత్‌ ఉపాధ్యాయ్‌, అభిషేక్‌, సుఖ్‌ జీత్‌ సింగ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement