చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా పేరుగాంచిన రుతురాజ్ గైక్వాడ్ తొలి మ్యాచ్లో తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. మూడు వికెట్లు కోల్పోయినా.. తన వికెట్కాపాడుకుంటూనే ఫోర్లు, సిక్సులతో గుజరాత్ని చితకబాదుతున్నాడు. ఏడు సిక్సులు, మూడు ఫోర్లతో దబిడ దిబిడ అనిపిస్తున్నాడు. దీంతో చెన్నై స్కోరు పరుగులు పెడుతోంది. 12 ఓవర్లలో 114కు చేరింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement