Friday, April 19, 2024

తొలి వన్డే: భారత తుది జట్టులో ఇద్దరు కొత్త ఆటగాళ్లు

కాసేపట్లో పూణె వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా తరఫున ఈ మ్యాచ్‌ ద్వారా పేస్ బౌలర్ ప్రసీధ్ కృష్ణ, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా అరంగేట్రం చేయనున్నారు.
భారత జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్డిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, కుల్ దీప్ యాదవ్, ప్రసీధ్ కృష్ణ

Advertisement

తాజా వార్తలు

Advertisement