Thursday, April 25, 2024

Big Breaking | దంచికొట్టన గుజరాత్​ బ్యాటర్లు.. ముంబయి టార్గెట్​ ఎంతంటే!

ముంబయి, గుజరాత్​ జట్ల మధ్య ఇవ్వాల (శుక్రవారం) రాత్రి జరుగుతున్న క్వాలిఫయర్​2లో తొలుత గుజరాత్​ జట్టు బ్యాటింగ్​ చేసింది. నిర్ణీత ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 233 పరుగుల అత్యధిక స్కోరు చేసింది. ఇందులో శుభ్​మన్​ గిల్​ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. కాగా, ముంబయి టార్గెట్​ 234 పరగులుగా ఉంది. మరికాసేపట్లో రోహిత్​ సేన టార్గెట్ చేజింగ్​ చేయనుంది.

ఇందులో.. సాయి సుదర్శన్​ (43), హార్దిక్​ పాండ్యా 28, రశీద్​ ఖాన్​ 5 పరుగులతో నాటౌట్​గా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement