Thursday, April 18, 2024

Crick Buz: మూడోరోజు న్యూజిలాండ్‌ 140/5.. స్పీడు మీదున్న భార‌త్‌..

ముంబై వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిల్యాండ్ రెండో టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో న్యూజిల్యాండ్ బ్యాటర్లు విలవిల్లాడారు. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ 140 ప‌రుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. డారీ మిచ్చెల్ 60, హెన్రీ నిఖోల‌స్ 30 మాత్ర‌మే మెరుగైన ఆట‌తీరు క‌న‌బ‌రిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement