Wednesday, April 24, 2024

Crick Buz: 254/6.. ప‌టిష్టంగా భార‌త్‌..

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్ లో ఇండియా ప‌టిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు 254 ప‌రుగులు చేసింది.. మొత్తం 517 ప‌రుగుల లీడ్ ఉంది. కాగా, మ‌యాంక్ 62, పుజారా 47, శుభ్‌మ‌న్ గిల్ 47, కోహ్లీ 36, అయ్య‌ర్ 14, సాహా 13 ప‌రుగులు చేశారు. ప్ర‌స్తుతం అక్ష‌ర్ ప‌టేల్ (25), జ‌యంత్ జాద‌వ్ (0) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. నిన్న ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 62 ప‌రుగుల‌కే ఆలౌట్ అయిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement