Wednesday, March 27, 2024

IPL | 4 వికెట్ల నష్టానికి చెన్నై 124 రన్స్​

ఐపీఎల్​ లో భాగంగా ఇవ్వాల గుజరాత్​తో జరుగుతున్న మ్యాచ్​లో చెన్నై జోరుమీదుంది. 13 ఓవర్లలో 124 పరుగులు సాధించి 4 వికెట్లు నష్టపోయింది. అయితే రుతురాజ్​ గైక్వాడ్​ మాత్రం తనదైన శైలిలో సిక్సులు, ఫోర్లతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్ల వద్ద క్రీజులో గైక్వాడ్​ 78, శివం దూబే 2 పరుగులతో ఆడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement