Tuesday, April 16, 2024

మూడో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్… షాంటో (21) ఔట్

ఢాకాలో బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. అయితే బంగ్లాదేశ్ జట్టు 52 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ నజ్ముల్ హోషియన్ షాంటో 21 పరుగులు చేసి ఉమ్రన్ మాలిక్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement