Wednesday, April 24, 2024

బ్యాడ్ న్యూస్‌.. మ‌లేషియా ఓపెన్ బ్యాడ్మింట‌న్‌లో ఇండియా ష‌ట్ల‌ర్ల ఓట‌మి

మలేషియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ పోటీలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ పోటీల్లో ఇద్దరు భారత షట్లర్లు సాయి ప్రణీత్, సమీర్ వర్మ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు. 50 నిమిషాల పురుషుల సింగిల్ మ్యాచ్‌లో.. ప్రస్తుతం ప్రపంచంలో 19వ ర్యాంక్‌లో ఉన్న ప్రణీత్, 30, 15-21, 21-19, 9-21తో ప్ప‌పంచ ఆరో ర్యాంక్ లో ఉన్న ఇండోనేషియాకు చెందిన ఆంథోనీ సినిసుకా గింటింగ్ చేతిలో ఓడిపోయాడు.

గాయం నుంచి కోలుకున్న‌ సమీర్ ఇతర పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో కూడా 49 నిమిషాల పాటు పోరాడి 14-21, 21-13, 7-21 తేడాతో జొనాటన్ క్రిస్టీ చేతిలో ఓడిపోయాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement