ఇండోర్ లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు వికెట్ నష్టపోకుండా 13 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 197 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు 88 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు 13 పరుగులు చేసింది. భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ 5 పరుగులు, శుభమాన్ గిల్ 5 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement