Friday, March 29, 2024

2nd Test: టీ బ్రేక్.. భార‌త్ స్కోరు 179/7

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు రెండ‌వ రోజు టీ బ్రేక్ స‌మ‌యానికి 7 వికెట్లు న‌ష్ట‌పోయి 179 ప‌రుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్లు అక్ష‌ర్ ప‌టేల్ 28 ప‌రుగులు, ర‌విచంద్ర‌న్ అశ్విన్ 11 ప‌రుగుల‌తో బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement