Thursday, April 18, 2024

1st ODI: 60 పరుగుల వద్ద.. రోహిత్ శర్మ (34) ఔట్

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భార‌త్ VS న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 60 పరుగుల తొలి వికెట్ కోల్పోయింది. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 34 పరుగులు చేసి టిక్నర్ బౌలింగ్ లో మిట్చెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement