Wednesday, April 24, 2024

యువత ఓటు హక్కు వినియోగించుకోవాలి : కేంద్ర మంత్రి దేవాన్ష్ చౌహాన్

నేటి యువత ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి దేవాన్ష్ చౌహాన్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. సోమవారం కర్నూల్ నగరంలోని పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న యువతను ఉద్దేశించి ఏర్పాటు చేసిన సదస్సులో వారు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు కర్నూల్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి దేవాన్స చౌహాన్ కి తన స్వగృహం నందు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement