Thursday, April 18, 2024

Breaking : వైద్యం వికటించి యువకుడి మృతి – ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన

ఆగిరిపల్లి, (ప్రభ న్యూస్) స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యుని వద్ద చికిత్స తీసుకున్న యువకుడు విజయవాడలోని ఆసుపత్రిలో మృతి చెందాడు. ఆగిరిపల్లి చెందిన షేక్ రసూల్ బాషా (26) వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చికిత్స తీసుకోగా ఆరోగ్యం కుదుట ప‌డ‌క‌పోవ‌డంతో.. మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహంతో ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement