Saturday, April 20, 2024

ఢిల్లీలో ఘనంగా యోగి వేమన జయంతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ రాజధానిలో యోగి వేమన జయంతిని ఘనంగా నిర్వహించింది. న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో గురువారం వేమన జయంతి జరిగింది.

 అంబేద్కర్ ఆడిటోరియంలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అదిత్యనాథ్ దాస్, స్పెషల్ కమిషనర్ ఎన్.వి. రమణారెడ్డి, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా వేమన చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో భవన్ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement