Monday, March 25, 2024

య‌శోద‌లో మ‌ల‌యాళ న‌టుడు ‘ఉన్ని ముకుంద‌న్’

టాలీవుడ్ కి మ‌ల‌యాళ న‌టులు వ‌స్తూనే ఉంటారు. ఇప్ప‌టికే మ‌మ్ముట్టి, మోమ‌న్ లాల్, సురేశ్ గోపి వంటి స్టార్ న‌టులు తెలుగుతెర‌పై మెరిశారు. కాగా ఇప్పుడు ఉన్ని ముకుంద‌న్ కూడా తెలుగులో అవ‌కాశాల‌ను పెంచుకుంటున్నాడు. య‌శోద చిత్రం కోసం ఉన్ని ముకుంద‌న్ ని తీసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన‌పాత్ర‌ను పోషిస్తుంది. కాగా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చిత్ర‌మిది. వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఈ సినిమా షూటింగులో ఉన్ని ముకుందన్ జాయిన్ అయ్యాడు. కాగా ఉన్ని ముకుంద‌న్ ఇప్ప‌టికే జనతా గ్యారేజ్’ .. ‘భాగమతి’ సినిమాలతో మెప్పించిన ఆయన, ‘ఖిలాడి’ సినిమాలోను ప్రేక్షకులను పలకరించనున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement