Thursday, April 25, 2024

రేపటి నుంచి యాదగిరిగుట్టలో దర్శనాలు బంద్

ఈనెల 12 నుంచి ఈ నెల 21 వరకు యాదాద్రిలో భక్తుల దర్శనాలు నిలిపి వేస్తున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. రేపు ఉదయం 10 గంటల వరకే దర్శనాలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశాయి. అలాగే స్వామివారి నిత్య కైంకర్యాలు అంతరంగికంగా యథావిధిగా కొనసాగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement