Tuesday, April 23, 2024

మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి/గణపురం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు గురువారం గణపురం మండల కేంద్రానికి 10.53 చెరుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్వర్ రెడ్డికి రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర రావు, హెలిప్యాడ్ వద్ద గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు గండ్ర జ్యోతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, టీబీజీకేస్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు, బస్వరాజు సారయ్య, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, జెస్సీ స్వర్ణలత, రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ కేతిరి వాసుదేవరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, కాటారం పిఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి,నాగుర్ల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ శ్రేణులు పుష్ప గుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement