Thursday, April 25, 2024

ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారికైనా భద్రత కల్పిస్తాం : సీఎం స్టాలిన్‌

తమిళనాడు నుంచి వలస వెళ్లిపోతున్న ఉత్తరాది కూలీలు.. ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ నకిలీ వీడియోలపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాది కూలీలపై దాడులు జరిగినట్టు విష ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వారికైనా తమిళనాడులో పూర్తి భద్రత కల్పిస్తామని సీఎం స్టాలిన్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement