Friday, March 29, 2024

మంత్రి ఎర్రబెల్లిని క‌లిసిన వ‌రంగ‌ల్ సీపీ రంగ‌నాథ్‌..

వరంగల్ పోలీస్ కమిషనర్ గా నూతనంగా నియామకమైన ఏవి రంగనాథ్ శుక్ర‌వారం హైదరాబాద్ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి రంగనాథ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement