Thursday, April 25, 2024

విద్యుత్ షాక్ తో వీఆర్ఏ మృతి

ఎల్లారెడ్డి : విద్యుత్ షాక్ తగిలి తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన వీఆర్ ఏ సిద్దు (38) చనిపోయారు. నూతనంగా నిర్మిస్తున్న తన ఇంట్లో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతిచెందారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement