Thursday, March 28, 2024

కరోనాతో విజయనగరం సీసీఎస్ డీఎస్పీ మృతి

కరోనా మహమ్మారి వల్ల సీసీఎస్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న పాపారావు మృతి చెందారు. గత రెండు రోజులుగా కరోనా బారిన పడిన ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి, జిల్లా పోలీసులు విచారం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement