Friday, March 29, 2024

మోడీ పాల‌సీ మేర‌కే విశాఖ‌స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేష‌న్..క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై ఇప్ప‌టికే ప‌లు ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి..జరిగాయి కూడా.కాగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై పై ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నాల‌క్ష్మీనారాయ‌ణ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌భుత్వం పాల‌నే చేయాల‌ని..వ్యాపారం చేయ‌కూడ‌ద‌నేది ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల‌సీ అని వెల్ల‌డించారు..అందుకే విశాఖ‌స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేష‌న్ చేస్తున్నార‌ని అన్నారు. ఉద్యోగ భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ‌ద్ద‌ని తెలిపారు. బీజేపీ పార్టీ అభివృద్ధి వికేంద్రీకరణకు సానుకూలంగా ఉందని.. పాలనా వికేంద్రీకరణకు కాదని అన్నారాయన.

Advertisement

తాజా వార్తలు

Advertisement