Thursday, March 28, 2024

వైరల్… సెంచరీలు కొట్టిన మోదీ సర్కార్

కేంద్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. మోదీ హయాంలో దేశంలో తొలిసారిగా పెట్రోల్ ధర రూ.100 దాటింది. మరోవైపు వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. ఏడాది వ్యవధిలో నూనెల ధరలు 100 శాతం పెరిగాయి. దీంతో కిలో వంట నూనె ధర రూ.200 దాటింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. మోదీ సర్కారు సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తుందని మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement