Tuesday, April 23, 2024

వసూల్‌ రాణి..! బ‌య‌ట‌ప‌డ్డ‌ మహిళా ఇన్‌స్పెక్టర్‌ అవినీతి బాగోతం..

చెన్నై : మహిళా ఇన్‌స్పెక్టర్‌ అవినీతి బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాల సమయంలో ఇరువైపులా బాధితుల వద్ద లంచాల రూపంలో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తేలింది. ఉన్న‌తాధికారులు చేప‌ట్టిన విచారణలో ఇన్‌స్పెక్టర్‌ రాణి అవినీతి బాగోతం మొత్తం బయటపడింది. ఈ మేరకు ఇన్‌స్పెక్టర్‌ రాణిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement