Thursday, April 25, 2024

Updated: ప్ర‌ధాని మోడీ ట్విట్ట‌ర్ హ్యాండిల్ పిక్ చేంజ్‌.. అదెంటో తెలుసా!

ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ప్రొఫైల్ పిక్ ను చేంజ్ చేశారు. ఆసక్తికరమైన ఫొటోను పిక్ గా పెట్టుకున్నారు. దేశంలో కరోనా టీకా డోసులు 100 కోట్ల మైలురాయిని చేరుకున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన విజయం ప్రతిబింబించేలా ప్రొఫైల్ పిక్ ను పెట్టారు. కరోనా టీకా బుడ్డి, 100 కోట్ల సంఖ్య, కరోనా వారియర్లతో కూడిన ఫొటోను ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టారు ప్ర‌ధాని మోడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement