Saturday, April 20, 2024

Vizag : స్కూటీని ఢీకొట్టిన వ్యాన్… ఇద్దరు మహిళలు మృతి

స్కూటీని వ్యాన్ ఢీకొట్టిన ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని గాజువాక‌లో చోటుచేసుకుంది. ఇద్ద‌రు మ‌హిళ‌ల మృత‌దేహాల‌ను విశాఖ కేజీహెచ్ కు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement