Saturday, April 20, 2024

వెంకయ్య నాయుడు ట్విట్టర్ అకౌంట్ .. బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జి తొలిగింపు

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి బ్లూ కలర్ వెరిఫైడ్ బ్యాడ్జిని తొలగించింది. అయితే, ప్రస్తుతం వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా ఉండటంతో ఆయన కార్యాలయం సెక్రటేరియట్ నిర్వహిస్తున్న… VPసెక్రటేరియట్ మాత్రం బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జితో కొనసాగుతోంది. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం స్వయంగా తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement