Thursday, March 28, 2024

TS: డబుల్ బెడ్ రూమ్ లను పర్యవేక్షించిన అడిషనల్ కలెక్టర్..

వనపర్తి, (ప్రభ న్యూస్): పట్టణంలోని పీర్ల గుట్ట పై నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను, మంగళవారం అడిషనల్ కలెక్టర్ ఆశిష్ , మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ లు పర్యవేక్షించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు డబుల్ బెడ్ రూమ్ పనులను పర్యవేక్షించినట్లు చైర్మన్ వైస్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ కంచె రవి, నారాయణ, రాములు తదితరులు పాల్గొన్నార

Advertisement

తాజా వార్తలు

Advertisement