Thursday, April 25, 2024

టిఆర్ ఎస్ లో చేరిన బీజేపీ ఎంపీటీసీ..

పెద్దపల్లి మండలం హనుమంతుని పేట బీజేపీ పార్టీకి చెందిన ఎంపీటీసీ గుర్రాల లక్ష్మీ-గట్టేశం గులాబీ కండువాని క‌ప్పుకున్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పార్టీ కండువా కప్పి టిఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సదయ్య, మాజీ సర్పంచ్ మేకల లక్ష్మణ్, డైరెక్టర్ మేకల కుమార్,గ్రామ శాఖ అధ్యక్షుడు కనకయ్య, తెరాస నాయకులు బండి సతీష్, కందుల శ్రీనివాస్, పూదరి శ్రీనివాస్ నాగేశ్వర్ రావు,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement