Thursday, April 25, 2024

Breaking: ఏపీలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ ల బదిలీలు, పలువురికి పోస్టింగులు లభించాయి. బదిలీలు చేస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా జేసీ గా తేజ్ భరత్, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా చేమకూరి శ్రీధర్, కృష్ణా జేసీ గా అపరాజిత సింగ్ సిన్సిన్వార్, పీఆర్ అండ్ ఆర్డీ అడిషనల్ కమిషనర్ గా మహేశ్ కుమార్ రావిలాల, నంద్యాల జేసీగా నిశాంతి నియామకమయ్యారు. జీఏడీకి రిపోర్ట్ చేయాల్సిందిగా నారపురెడ్డి మౌర్యకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement