Saturday, April 20, 2024

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. చెల్లాచెదురైన బోగిలు

ఉత్తర్​ప్రదేశ్​ లో ఓ గూడ్స్​ రైలు పట్టాలు తప్పింది. అలహాబాద్​ నుంచి పీటీ డీడీయూ జంక్షన్​కు వస్తున్న గూడ్స్ రైలు.. చందౌలీ సమీపంలో ఉదయం 6.40 గంటల ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. మొత్తం 8 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ మార్గంలో ఇతర సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. సుమారు 12 రైళ్లు నిలిచిపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement