Thursday, March 28, 2024

ఒడిశాలో రైలు ప్రమాదం.. పలు రైళ్ల దారిమళ్లింపు, కొన్ని రద్దు!

ఒడిశా బాలాసోర్ జిల్లాలో నిన్న (శుక్రవారం) రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. షాలిమర్- చెన్నై కొరమాండల్ ఎక్సెప్రెస్, బెంగళూరు- హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఇప్పటివరకు 300 మందికి పైగా చనిపోయారు. మూడు రైళ్లు పట్టాలు తప్పడంతో ఈ రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ రైలు ప్రమాదం కారణంగా కేంద్ర రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. వివరాలివే

దారి మళ్లించిన రైళ్లు

పూరి- న్యూఢిల్లీ పురుశోత్తమ్ ఎక్స్ ప్రెస్ (12801)
పూరి- రిషికేష్ కళింగ ఉత్కల్ ఎక్స్ ప్రెస్(18477)
పూరి – పట్నా స్పెషల్ ట్రైన్ (03229)
చెన్నై- హౌరా మెయిల్ (12840)
వస్కోడా గామా- హౌరా అమరావతి ఎక్స్ ప్రెస్ ( 18040 )
సికింద్రాబాద్ – షాలిమార్ ఎక్స్ ప్రెస్ ( 22850 )
సంబల్ పూర్ – షాలిమార్ ఎక్స్ ప్రెస్ ( 22804 )
బెంగళూరు – గువహటి ఎక్స్ ప్రెస్ ( 12509 )
తంబరం – న్యూ తీన్ సుఖియా ఎక్స్ ప్రెస్ ( 15929 )
సంత్రగాచి – చెన్నై ఎక్స్ ప్రెస్ ( 22807 )
డిఘా – విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ ( 22873 )
షాలిమర్ – పూరి జగన్నాథ్ ఎక్స్ ప్రెస్ ( 18409 )
హౌరా – మైసూరు ఎక్స్ ప్రెస్ ( 22817 )

రద్దు అయిన రైళ్లు

- Advertisement -

హౌరా – పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ( 12837 )
హౌరా – ఎస్ఎంవీబీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ( 12863 )
పూరి – హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ( 12838 )
హౌరా – చెన్నై మాలి ( 12839 )
షాలిమర్ – పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ( 12895 )
షాలిమర్ – సంబల్ పూర్ ఎక్స్ ప్రెస్ ( 20831 )
సంత్రగాచి – పూరి స్పెషల్ ఎక్స్ ప్రెస్ ( 02837 )
షీల్డా – పూరి దురంతో ఎక్స్ ప్రెస్ ( 22201 )
పూరి – కోల్ కతా శ్రీ జగన్నాథ్ ఎక్స్ ప్రెస్ ( 18410 )
పూరి – భాంజా పూర్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ ( 08012 )

Advertisement

తాజా వార్తలు

Advertisement