Wednesday, April 24, 2024

గ్రూప్‌-2 దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: గ్రూప్‌-2 దరఖాస్తుకు రేపటితో గడువు ముగియనుంది. రాష్ట్రంలో 783 ఉద్యోగాలకు గత డిసెంబర్‌ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. అలాగే ఈనెల 23 వరకు గ్రూప్‌-3 దరఖాస్తు గడువు ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement