Saturday, April 20, 2024

తిరుపతి తొలి రౌండ్ పూర్తి: వైసీపీదే ఆధిక్యం

తిరుపతి పార్లమెంట్‌కు జరిగిన ఉపఎన్నికలో వైసీపీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 29,360 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో వైసీపీకి 62,029 ఓట్లు, టీడీపీకి 32,669, బీజేపీకి 4,936 ఓట్లు వచ్చాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement