Thursday, April 25, 2024

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు లష్కర్ ఈ తోయిబా-ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఉగ్రవాదుల వేట ఇంకా కొనసాగుతోంది.

ఇది కూడా చదవండి: ఢిల్లీలో పాకిస్థాన్ ఉద్రవాది అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement