Friday, April 26, 2024

Big Breaking: డెక్క‌న్ మాల్ అగ్నిప్ర‌మాదంలో ముగ్గురు స‌జీవ‌ద‌హనం

సికింద్రాబాద్ ప‌రిధిలోని డెక్క‌న్ మాల్ లో జ‌రిగిన భారీ అగ్నిప్ర‌మాదంలో ముగ్గురు స‌జీవ‌ద‌హ‌నమ‌య్యారు. మృత‌దేహాల‌ను గుర్తుప‌ట్ట‌లేని విధంగా బూడిద‌య్యాయి. అయితే మృత‌దేహాల‌ను గుర్తించేందుకు అధికారులు య‌త్నిస్తున్నారు. అయితే నిన్నటి ప్రమాదంలో మిస్సైన వారు వసీం, జునైద్, జహీర్ గా గుర్తించారు. ఇప్పటికే ఈ ప్రమాద ఘటనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అలాగే నిట్ డైరెక్టర్ కూడా ప్రమాద ఘటనను పరిశీలించారు. భవనాన్ని కూల్చివేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement