Thursday, April 25, 2024

HYD: మీర్ పేట్ యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీ

హైదరాబాద్ నగరంలోని మీర్ పేట్ యాక్సిస్ బ్యాంకు ఏటీఎంలో చోరీ జరిగింది. దుండగులు ఏటీఎం మిషన్ ను ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారు. అయితే దుండుగులు ఏటీఎంను ధ్వంసం చేసి నగదును చోరీ చేయడంతో.. ఏటీఎంలో నగదు ఎంత పోయిందనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement