Thursday, April 18, 2024

ఎంసెట్ పరీక్షలపై క్లారిటీ వచ్చేసింది….24 న నోటిఫికేషన్

ఎంసెట్ పరీక్షల నిర్వహణ పై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇంజనీరింగ్ తోపాటు అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు మంత్రి. జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఆగస్టు 19 నుంచి 25 మధ్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.

అలాగే మిగిలిన ఈసెట్ ఐసెట్, పీజీ సెట్,లాసెట్,ఎడ్ సెట్, పిఈసెట్, సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో నిర్వహిస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన తేదీలను త్వరలోనే తెలుపుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement