Friday, March 29, 2024

కొత్త అటార్నీ జనరల్​ వెంకటరమణి.. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్‌ స్థానంలో భర్తీ

నూతన అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియాగా సీనియర్‌ న్యాయవాది ఆర్‌.వెంకటరమణిని నియమిస్తూ బుధవారం కేంద్ర చట్ట మరియు న్యాయ మంత్రిత్వశాఖ లీగల్‌ ఎఫైర్స్‌ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఏజీగా వెంకటరమణి మూడేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుత అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ పదవీకాలం ఈనెల 30వ తేదీతో ముగుస్తుండడంతో, లీగల్‌ ఎఫైర్స్‌ విభాగం కొత్త ఏజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement