Friday, April 26, 2024

శ్రీశైల మల్లనను దర్శించుకోనున్న గవర్నర్ దంపతులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ దంపతులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శించుకోనున్నారు. ఈ ఉదయం 9-54 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్ కు చేరుకున్నారు. సున్నిపెంట హెలిప్యాడ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ కు జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement