Tuesday, April 23, 2024

పట్టాలు తప్పిన గూడ్సు రైలు..


జార్ఖండ్‌లోని గుర్పా రైల్వేస్టేషన్‌ సమీపంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 53 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. బుధవారం ఉదయం 6.24 గంటల సమయంలో ధన్‌బాద్‌ డివిజన్‌లోని గుర్పా స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పిందని అధికారులు వెల్లడించారు. ఆ మార్గంలో ప్రయాణించే రైళ్లకు అంతరాయం కలిగినట్లు- తెలిపారు. ఈ పమాదంలో ఎవ్వరికీ ఎలాంగి గాయాలు కాలేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement