Friday, April 26, 2024

యాదాద్రిలో ముఖ్యమంత్రుల పర్యటన పూర్తి..

యాదాద్రి: ఆప్‌ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి ఆలయ గర్భాలంయలో ప్రత్యేక పూజలు చేశారు. యాదాద్రిలో వీరి ప‌ర్య‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి..

11:15 – యాదాద్రికి చేరుకున్న హెలిఫ్యాడ్ వద్దకు చేరుకున్నారు.
11:19 – స్వాగతాలు,
11:23 – హెలిఫ్యాడ్ నుంచి ప్రసిడెన్ష్ ల్ సూట్ కు..
11: 33 – ప్రసిడెన్ష్ ల్ సూట్ కు
11:37 – కొండ పైకి
11:39 – ఆలయ అధికారులు స్వాగతం
11:42- ఆంజనేయ స్వామి దర్శనం
11:45- గర్భాలయంలోకి
11:47- పూజలు
11: 54- గర్భాలయం నుంచి బయటకు
11:57- ముఖ్యమంత్రులకు ఆశీర్వచనాలు
12:00- ఆశీర్వచనాలు పూర్తి
12: 06- అల్పాహారం
12:09- మాడ వీధులలో
12:29- శివాలయంలో దర్శించుకోవడం
12:31 పూర్ణకుంభంతో స్వాగతం
12:32- ధ్వజస్తంభం మొక్కిన సీఎం కేసీఆర్
12:34- శివాలయం నుంచి బయటకు
12:35-వాహనంలో కిందికి దిగిన సీఎంలు
12: 38- ప్రెసిడెంట్ సూట్ కు
12: 48- హెలిఫ్యాడ్ కు చేరుకున్న సీఎం లు, జాతీయ నాయకులు
12: 50 – యాదాద్రి నుండి ఖమ్మం సభకు.

Advertisement

తాజా వార్తలు

Advertisement