Friday, April 19, 2024

క‌ల్వ‌ర్టును ఢీకొని కారు బోల్తా.. ముగ్గురు మృతి

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. క‌ల్వ‌ర్టును కారు ఢీకొని బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న ద‌త్తిరాజేరు మండ‌లం షికారు గంజి ద‌గ్గ‌ర జరిగింది. ప్రమాదంలో చనిపోయిన వారు ఉత్తర ప్రదేశ్ కు చెందిన గంజాయి స్మగ్లర్లుగా గుర్తించారు. కారులో 12 గంజాయి పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement