Thursday, April 25, 2024

పరీక్షలు వాయిదా…అంతా ఫేక్ !!

సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బోర్డు స్పందించింది. సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది.కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది అందర్నీ పాస్ చేసి ప్రమోట్ చేశామని కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పరీక్షలు నిర్వహిస్తామని బోర్డు తెలిపింది.

పరీక్షలు రద్దు కావడం వాయిదా పడటం కానీ జరగలేదని ప్రకటించింది. వివరాలను cbse.nic.in వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉన్నాయని ఫేక్ వార్తలను చూసి మోసపోవద్దని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement