Monday, March 25, 2024

పవన్ పాదయాత్ర లో ఉద్రిక్తత… పోలీసుల లాఠిచార్జ్ -కింద పడ్డ నాదెండ్ల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాదయాత్ర లో ఉద్రిక్తత నెలకొంది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. ఎమ్మార్ పల్లె ,అన్నమయ్య సర్కిల్, శంకర్ బాడీ సర్కిల్ వద్ద అభిమానులు పెద్ద సంఖ్యలో మోహరించడం తో అభిమానులు మీద పోలీసులు లాఠీఛార్జి చేశారు.

అభిమానులు పెద్ద సంఖ్యలో రావడంతో మొదట బస్సులో రావాలని పవన్ కళ్యాణ్ భావించినప్పటికీ లాఠీచార్జి చేయడంతో కారు దిగి పాదయాత్ర ప్రారంభించారు. కాగా అభిమానుల తోపులాటలో జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ కింద పడ్డారు . వెంటనే అభిమానుల తాకిడి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ వెహికల్ ఎక్కి సభాస్థలికి బయలుదేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement