Friday, April 19, 2024

Nizamabad: వేల్పూర్ మండలంలో ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై దాడి చేశారు. ఎంపీ అరవింద్ కారు అద్ధాలు ధ్వంసమయ్యాయి. పసుపు బోర్డు హామీ నెరవేర్చలేదని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement