Tuesday, April 23, 2024

HYD: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రగతి భవన్ ముట్టడికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ స్ట్రాటజీ టీమ్ హెడ్ ఆఫీసును సీజ్ చేయడంపై కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement